రామోజీకి హైకోర్టులో చుక్కెదురు, విజ్ఝప్తి తోసివేత

ఈనాడు దినపత్రికలో తనపై తప్పుడు కథనం ప్రచురించినందుకు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత బత్తుల సోమయ్య ఖమ్మం జిల్లాలోని స్పెషల్ మొబైల్ కోర్టులో దావా వేశారు. దీన్ని విచారించిన కింది కోర్టు స్యయంగా హాజరు కావాలని రామోజీరావును, తదితరులను ఆదేశించింది. దీన్ని రామోజీ రావు హైకోర్టులో సవాల్ చేశారు. రామోజీ వయస్సు 76 ఏళ్లని, దీన్ని పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications