వైయస్ జగన్ ఆస్తుల కేసు: ఛార్జీషీట్ దాఖలు ఆలస్యం!

మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సిబిఐ ముందు జగతి పబ్లికేషన్స్, అనురాగ్ జిందాల్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రతినిధులు హజరయ్యారు. ఈ కేసులో చార్జ్షీట్ను రూపొందించే పనిలోనే సిబిఐ బృందాలు నిమగ్నమయ్యాయి. అలాగే, శంషాబాద్లోని జిఎంఆర్ సంస్థ కార్యాలయానికి ఒక బృందం వెళ్లింది.












Click it and Unblock the Notifications