జగన్ పని చూసుకోవాలి:సోనియామీద వ్యాఖ్యలపై గండ్ర

జగన్ రాష్ట్రానికి ఏం చేశారని మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. సోనియా గురించి మాట్లాడే కనీస అర్హత లేని జగన్ తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నారన్నారు. జగన్ కోట్ల డబ్బు సంపాదించుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం లాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యర్థేనని అన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ అవినీతి నిరోధకులేనని మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి జగన్ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
More From
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications