వైయస్కు కాంగ్రెస్ గురించి ఏమీ తెలియదు: పాలడుగు

తనకు మంత్రి పదవి ఇవ్వకుండా దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి అలాగే ప్రస్తుత తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని లక్షా నలభై వేల ఎకరాల భూములను ప్రభుత్వం వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తారా చౌదరి కేసులోని నేతల పేర్లు అయినా బయటకు వస్తాయేమో కానీ భూములు ఆక్రమించుకున్న వారి పేర్లు మాత్రం బయటకు రావని ఆయన విమర్శించారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములు వెనక్కి వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు ఇస్తే అక్కడ వారికి ఇళ్లు కట్టివ్వ వచ్చునని ఆయన చెప్పారు.
కాగా ఇటీవల వైయస్ రాజశేఖర రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. మంత్రి కొండ్రు మురళీ మోహన్ ఏకంగా వైయస్ను దళిత వ్యతిరేకి అంటూ మండిపడ్డారు. దళితాలకు ఆయన హయాంలో చేసింది ఏమీ లేదని ఆరోపించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications