25శాతం పేదలకు: ప్రైవేట్ స్కూల్స్కు సుప్రీంకోర్టు షాక్

అన్ ఎయిడెడ్ మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రమే ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత నిర్బంధ విద్యను అన్ని రకాల పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం మంది పేద విద్యార్థులకు కేటాయించాలని తీర్పు చెప్పింది.
ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు పొందని విద్యా సంస్థలైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం సాయం పొందడం పొందక పోవడంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం మాత్రం తప్పని సరి అని ఆదేశించింది. ఈ చట్టాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలని చెప్పింది. సుప్రీం తీర్పు ప్రయివేట్ విద్యాసంస్థలకు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.
రాజస్థాన్ విద్యా సంస్థల సంఘం పిటిషన్ పైన సుప్రీం గురువారం తీర్పు చెప్పింది. విద్యా హక్కు చట్టం తమకు వర్తించదంటూ రాజస్థాన్ ప్రయివేటు పాఠశాలల సంఘం ఇటీవల పిటిషన్ వేసింది. ఈ మేరకు కోర్టు తీర్పు చెప్పింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications