తొడలు కొట్టి చతికిల: నేతలపై పరిపూర్ణానందజీ చురక

దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయిలు ఎప్పుడూ తొడలు కొట్టలేదన్నారు. అందుకే వారు గొప్ప నాయకులుగా మిగిలి పోయారని పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు తొడలు కొడుతూ చతికిల పడుతున్నారని చురక వేశారు. కాగా ఆయన శ్రీమతి అంటే పురుషుడు శ్రీ అంటే స్త్రీ అని కొత్త నిర్వచనం చెప్పారు.
మానవుడు ఈర్ష్యా ద్వేషాల నుంచి బయటపడాలంటే దైవనామస్మరణ ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ఈశ్వరుడు సృష్టించిన ప్రకృతిపై ఏనాడు ఎవ్వరికీ విరక్తి కలుగదని చెప్పారు. మానవుడు సృష్టించిన వస్తువుల పైన మాత్రం తప్పక విరక్తి కలుగుతుందన్నారు. అమ్మ ప్రభావాన్ని వెయ్యి నామాలలో వల్లించారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాగా శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ప్రవచనాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఏప్రిల్ 6వ తారీఖు నుండి ప్రారంభమయ్యాయి. మే 10వ తేది వరకు ఆయన లలితా సహస్ర నామములలోని రహస్యంపై ప్రవచనాలు ఇస్తారు. ఆయన ప్రవచనాలకు భక్తుల నుండి మంచి స్పందన లభిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఆయన ప్రవచనాలకు హాజరవుతున్నారు. కాగా టిటిడి నిర్వహిస్తోన్న ఎస్విబిసి ఛానల్లో స్వామీజీ ప్రతి రోజు ఉదయం 7-00 గంటల నుండి 7.30 గంటల వరకు భగవద్గీతను చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications