సస్పెన్షన్: డ్రామా అన్న నామా, సరికాదన్న కెసిఆర్

కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సొంత పార్టీ సభ్యులను సభ నుండి గెంటి వేయడం అప్రజాస్వామికమని కెసిఆర్ మండిపడ్డారు. సొంత పార్టీ సభ్యులను గెంటి వేసిన కాంగ్రెసును తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం నుండి గెంటి వేయడం ఖాయమని అన్నారు.
ఇచ్చిన హామీపై, ప్రజాస్వామ్యయుతంగా అడుగుతున్న ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే పార్లమెంటును, తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు కాంగ్రెసు పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు తెలంగాణపై డ్రామా ఆడుతున్నారని నామా నాగేశ్వర రావు ఆరోపించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నోటీసు ఇస్తే కాంగ్రెసు ఎంపీలను సస్పెండ్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది విడ్డూరమన్నారు. అధిష్టానం, ఎంపీల నాటకానికి ఇది ఓ ఉదాహరణ అన్నారు. ప్రధాన సమస్యను పక్కదారి పట్టించేందుకే వారు ఇలా చేస్తున్నారని విమర్శించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications