సత్యసాయి బాబా మందిరంలో గవర్నర్ కంటతడి

గవర్నర్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయిని వెలిగే సూర్యుడని, ఆయన మనలోనే ఉన్నారని గవర్నర్ అన్నారు. బాబా చేసిన విద్యా, వైద్య సేవా కార్యక్రమాలను గవర్నర్ న రసింహన్ కొయాడారు. సత్యసాయి ఆరాధనోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా పుట్టపర్తికి చేరుకుంటున్నారు.
సత్యసాయి బాబా మృతి తీరని లోటు అని గవర్నర్ నరసింహన్ అన్నారు. సత్యసాయి బాబా శివైక్యం చెంది మంగళవారంనాటికి ఏడాది పూర్తి కావడంతో సత్యసాయి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సత్యసాయి ట్రస్టు చేపట్టే అన్ని సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.
మనతోనే ఉంటూ మనలోవెలుగులు నింపుతున్నారని గవర్నర్ అన్నారు. బాబాపై రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. గవర్నర్ నరసింహన్ శాంతిభవన్లో విడిది చేశారు. సత్యసాయి కుల్వంత్ హాల్లో ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరాధనోత్సాల అనంతరం ఆయన మంత్రి రఘువీరా రెడ్డి స్వగ్రామం మడకశిరకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాదు వెళ్తారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications