జాన్ అబ్రహంకు జైలు శిక్ష లేదు: బొంబాయి హైకోర్టు

బాధిత కుటుంబ సభ్యులకు పది వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు జాన్ అబ్రహంను ఆదేశించింది. 2006లో జాన్ అబ్రహం రాష్ డ్రైవింగ్ వల్ల ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ముంబైలోని ఖర్ దండా ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరిని జాన్ అబ్రహం ఆస్పత్రిలో చేర్చారు.
కోర్టు విచారణకు జాన్ అబ్రహం హాజరయ్యాడు. 2010లో జాన్ అబ్రహంను కోర్టు దోషిగా నిర్ధారించి, 15 రోజులు జైలుకు పంపించింది. హైకోర్టు 2012 మార్చిలో బెయిల్ మంజూరు చేసింది. ఆరేళ్ల న్యాయ పోరాటం తర్వాత జాన్ అబ్రహంకు ఊరట లభించింది. జాన్ అబ్రహం పలు హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
More From
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications