భానుతో కలిసి తేజ బెదిరించాడు: చదలవాడ ఫిర్యాదు

మరో తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా సిఐడి దర్యాప్తు అధికారుల ముందు బుధవారం హాజరయ్యారు.నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్లతో కలిసి ఓ అగ్ర దర్శకుడు సెటిల్మెంట్ డబ్బుతో అగ్ర హీరోతో సినిమా నిర్మించారని నట్టి కుమార్ సిఐడి అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఓ వివాదాస్పద భూమిని అడ్డం పెట్టుకుని ఈ సినిమాను నిర్మించారని ఆయన ఆరోపించారు. నట్టి కుమార్కు, సి. కళ్యాణ్కు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
విశాఖపట్నంలోని ఓ భూవివాదం సెటిల్మెంట్ చేసి, డబ్బుతో సినిమా నిర్మించారని నట్టి కుమార్ చెప్పినట్లు సమాచారం. భాను కిరణ్ సినీ దందాలపై సిఐడి అధికారులు దృష్టి పెట్టారు. భూముల సెటిల్మెంట్లు, సినీ పరిశ్రమతో సంబంధాల వంటి అన్ని విషయాలపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా వుంటే, భాను కిరణ్పై మరో కేసు నమోదైంది. హంద్రీనీవా ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్ వెంకట నర్సింహారెడ్డిని భాను కిరణ్ బెదిరించి రూ. 12 కోట్లు చెక్కుల రూపంలో తీసుకున్నట్లు సిఐడికి ఫిర్యాదు అందింది. 2008 డిసెంబర్లో డబ్బులు చెల్లించిన చెక్కుల వివరాలను బాధితులు సిఐడికి అందించారు. దీంతో భానుపై మరో కేసు నమైదైంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications