కిరణ్, జగన్ అపూర్వ సహోదరులు: రేవంత్ రెడ్డి చురక

గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వాన్పిక్కు కేటాయించిన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజల సంపదను దోపిడీ చేసి జగన్ తన మీడియాలోకి మళ్లించారని ఆరోపించారు. వాన్పిక్ చట్టబద్దం కాదని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పిందన్నారు. దోపిడీ చేసేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను జగన్ తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యాలు అన్నారు.
మరోవైపు వాన్పిక్కు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి మాణిక్య వర ప్రసాద్ లేఖ రాశారు. వాన్పిక్లో అక్రమాలు జరిగాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల రెండు జిల్లాలలో వేలాది పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వెంటనే రద్దు చేయాలన్నారు.
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విచారించాలన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. ఇందుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వాన్పిక్కు కేటాయించిన భూములను రద్దు చేయాలని ఎప్పుడో చెప్పామన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారి పైన అయినా చర్యలు తీసుకోవాలన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications