వైయస్ విజయమ్మపై విరుచుకుపడ్డ తులసి రెడ్డి

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయితే కొన్ని నియోజక వర్గాల్లో సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను ఎందుకు నిలబెడతామని తెలసిరెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో కాంగ్రెస్, టీడీపీకి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులు పోటీ చేయడంతో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, మళ్ళీ కిరణ్కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని తులసి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
సానుభూతి వల్లనే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలించిందని చెప్పడం సరి కాదని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగనే తమ నాయకుడని ఉప ఎన్నికల ద్వారా ఓటర్లు నిరూపించారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లక్ష్యం ఓట్లు, సీట్లేనని ఉప ఎన్నికల ద్వారా నిరూపితమైందని ఆయన అన్నారు. తెలంగాణలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగదేశం బంగారుపల్లెంలో అధికారాన్ని జగన్కు అప్పగించడం ఖాయమని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications