కర్నాటక మాజీ ఎంపీ కుమార్తె విష్ణునందన కిడ్నాప్

కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని తన కుమార్తె ఇంటికి విష్ణు నందన వెళ్లారు. ఆమెను కిడ్నాప్ చేసిన వారు ఎవరో తెలియరావడం లేదు. విష్ణు నందన హైదరాబాదు రావడానికి తన బంధువులతో కలిసి జయనగర్ బస్స్టాప్లో షాపింగ్ చేస్తుండగా రాత్రి ఏడుగంటల ప్రాంతంలో చేరుకున్నారు. కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆమె సోదరి తెలిపారు.
కొంతసేపటికి ఆంధ్రప్రదేశ్ మొబైల్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఛేదించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని, మొబైల్ నెంబర్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు చెందినవారే కిడ్నాపర్లని అనుమానిస్తున్నట్లు డిజిపి జ్యోతి ప్రకాష్ మిర్జి తెలిపారు.
విష్ణు నందన అక్కడ షాపింగ్ చేస్తుండగా దుండగులు అపహరించారు. సుమారు 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాదులోని రవి కుమార్కు ఫోన్ వచ్చింది. విష్ణు నందనను కిడ్నాప్ చేశామని, రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫోన్ చేశారు.
విష్ణు నందన తన కూతురు డాలీతో కలిసి షాపింగ్ కోసం వెళ్లిందని, పండ్లు కొంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడతామని ఆమెను పక్కకు పిలిచారని, డాలీ అటు తిరిగి చూడగా విష్ణు నందన కనిపించలేదని ఆమె తండ్రి రాములు చెప్పారు. మొబైల్ నెంబర్లు ఆంధ్ర ప్రదేశ్వి కాగా కిడ్నాపర్లు మాత్రం కన్నడలో మాట్లాడుతున్నారు. కాగా మంగళవారం సాయంత్రం విష్ణునందన ఆచూకి లభించిందని సమాచారం.












Click it and Unblock the Notifications