భాను కిరణ్ లింక్స్: డిజిపిని కలిసిన అల్లు అరవింద్

నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కొద్ది ప్రముఖ నిర్మాతలపై, ఫైనాన్షియర్లపై కేసులు నమోదు చేశారు. అల్లు అరవింద్తో పాటు నిర్మాతలు కె. అశోక్ కుమార్, ఎంఎల్ కుమార్ చౌదరి డిజిపి వి. దినేష్ రెడ్డిని, సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్వీ రమణమూర్తిని కలిశారు. ఫిల్స్ చేంబర్స్ తరఫున వారు పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను వివరించారు.
కేసులు నమోదు చేయడానికి ముందు చిత్ర పరిశ్రమ ప్రముఖులపై వచ్చిన ఫిర్యాదుల మంచీచెడులను పరిశీలించాలని వారు కోరారు. నట్టి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్, ఆంజనేయ గుప్తాలపై కేసులు నమోదు చేశారు. నట్టి కుమార్ మరింత మందిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతుననారు.
పంపిణీదారులకు, నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య వివాదాలు అతి సాధారణమని నిర్మాతలు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే కేసులు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివరించిన విషయాలపై నిర్మాతలు పెదవి విప్పడం లేదు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications