విమానంలో ప్రయాణికుణ్ని కుట్టిన తేలు, తొక్కి చంపారు

ఆ తర్వాత విమానం టేకాఫ్ అయింది. అంతలోనే విద్యాసాగర్ పెద్దగా కేకలు పెడుతూ, బాధతో విలవిలలాడిపోయాడు. అప్రమత్తమైన ఎయిర్ హోస్టెస్ ఆరా తీయగా.. తన జేబులో చేయి పెడితే ఏదో కుట్టిందని విద్యాసాగర్ బాధతో ఆమెకు చెప్పారు. దీంతో ఎయిర్ హోస్టెస్ ఆయన కోటు జేబులో చూసింది. దానిని విదిలించగా అందులో నుంచి నల్లటి తేలు కిందపడింది.
దాంతో ప్రయాణీకులు బెదిరారు. విద్యాసాగర్ పక్కనే ఉన్న మరో ప్రయాణీకుడు వెంటనే ఆ తేలును చంపేశాడు. తేలు కుట్టడంతో విద్యాసాగర్ను చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తాను ప్రయాణం విరమించుకుంటానని విద్యాసాగర్ చెప్పడంతో విమానం బహ్రెయిన్ వెళ్లిపోయింది. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో రాత్రి పదిన్నర గంటలకు చోటు చేసుకుంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications