జగన్ను విడిపించేందుకే: వైయస్ విజయమ్మపై కోడెల

కానీ ఆమె తన ఢిల్లీ పర్యటనలో అదే అనుమానాన్ని ఎందుకు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీతో లాలూచీ కోసమే వారి ఢిల్లీ పర్యటన అని ఆరోపించారు. రైతు సమస్యల ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఫ్యాక్షనిస్టు అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో సానుభూతితోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించిందని బుధవారం తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ ప్రసాద్ హైదరాబాదులో అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆన విలేకరులతో మాట్లాడారు.
2014లో ఈ పరిస్థితి రాదని చెప్పారు. అభివృద్ధే కొలమానంగా ఎన్నికలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించామని కార్యకర్తలు ఇచ్చిన సలహాలు సూచనలతో గెలుపు దిశగా ముందుకు సాగుతామని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications