సంప్రదాయాలను మరువొద్దు: బోనమెత్తిన జయసుధ

ఈ బోనాల జాతరకు తాను రావడం ఇది మూడోసారి అని చెప్పారు. స్థలం చిన్నగా ఉన్నప్పటికీ అందరూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శికుంటున్నారని చెప్పారు. పోలీసు డిపార్టుమెంటుతో సహా అన్ని డిపార్టుమెంట్లకు సహకరించి ఇలాగే ప్రశాంతంగా కొనసాగాలని అన్నారు. ప్రజలను ఆశీర్వదించి, వారంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని తాను అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
జిహెచ్ఎంసి మాజీ చైర్మన్ బండ కార్తీక రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. వచ్చే సంవత్సరం విఐపిలకు ఓ ప్రత్యేక సమయం కేటాయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. విఐపిల వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వచ్చే సంవత్సరం లోగా దీనికి పరిష్కారం చూపిస్తామన్నారు.
అంతకుముందు ఉదయం మర్రి శశిధర్ రెడ్డి బోనాల జాతరను ప్రారంభించారు. అమ్మవారికి హారతి ఇచ్చి ఆయన బోనాల పండుగను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications