ఎంపి అంజన్ కుమార్ తనయుడిని ఓడించిన వంశీ

అయితే, ఫలితాలను రిటర్నింగ్ అధికారి జయశంకర్ పాటిల్ వెల్లడించలేదు. రెండు రోజుల్లో ఆయన ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వంశీచందర్ రెడ్డిపై కేసులు ఉండడం వల్లనే ఫలితాల ప్రకటనను నిలిపేసినట్లు తెలుస్తోంది. తాను ఓడిపోయినట్లు తెలిసిన వెంటనే అనిల్ కుమార్ యాదవ్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
యువజన కాంగ్రెసు ఎన్నికల్లో 26 మంది పోటీ చేశారు. వీరిలో పది మంది యువజన కాంగ్రెసు కార్యవర్గానికి ఎన్నికయ్యారు. యువజన కాంగ్రెసు ఎన్నికల్లో హేమాహేమీల కుమారులు తలపడ్డారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తనయుడు పురువర్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
వంశీచందర్ రెడ్డి కాంగ్రెసు విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు. సుమారు 3,350 ఓట్లు ఉండగా మొత్తం 26 మంది పోటీ చేశారు. రెండో స్థానం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ ఉపాధ్యక్షుడు అవుతారు. మూడో స్థానంలో నిలిచిన రవి యాదవ్ ప్రధాన కార్యదర్శి అవుతారు. వంశీ చందర్ రెడ్డిపై రిలయన్స్ సంస్థలపై దాడి కేసులున్నాయి.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications