రాష్ట్రపతి ఎన్నిక: రేపు కాంగ్రెసు ఎమ్మెల్యేల సమావేశం

యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ తరఫున ఎన్నికల ఏజెంటుగా నమూనా పోలింగులో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వ్యవహరిస్తారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలని అనిల్ చెప్పారు. కాగా, రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కోసం శానససభ ఆవరణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 294 శానససభ్యులు గల సభలో కాంగ్రెసుకు 155 మంది శాసనసభ్యుల బలం ఉంది. ప్రణబ్ ముఖర్జీకి మజ్లీస్కు చెందిన ఏడుగురు శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కానీ ప్రణబ్ ముఖర్జీకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యులున్నారు.
ఇదిలా వుంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తన వైఖరిని వెల్లడించలేదు. తెరాస పోలింగుకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications