బాలయ్య పోటీ చేస్తే ఎన్టీఆర్ లాగే ఉంటుంది: చమన్

శనివారంనాడు ఆయన తన సొంత జిల్లా అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. గ్రూపు రాజకీయాలు అలవాటు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయం మేరకే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చమన్ చెప్పారు.
పరిటాల రవి హత్య తరువాత తొలిసారిగా చమన్ అనంతపురం వచ్చారు. పరిటాల రవి తనకు అన్నలాంటివాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో చమన్ రాజకీయ భవిష్యత్తుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆయన పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీతతో కలిసి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆ చర్చకు తెర పడింది.
చమన్ తెలుగుదేశం పార్టీలోనే అనంతపురం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ముఠా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications