బాబుకు వైయస్ విజయమ్మ లేఖ: టిడిపిపై బాజిరెడ్డి ఫైర్

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయమ్మ లేఖపై టిడిపి నేతలు స్పందించిన తీరు గుమ్మడి కాయల దొంగఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బిసిల వల్ల చంద్రబాబు లబ్ధి పొందారే కానీ, ఆయన వల్ల బిసిలు ఎన్నడూ లబ్ధి పొందలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటలు, మాయలతో జనాన్ని మోసం చేసి, అధికారం కోల్పోయాక డిక్లరేషన్ ప్రకటిస్తే ఎవరు నమ్ముతారని, ఇది బిసిలను మరోసారి మోసం చేసే డ్రామా అని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, ఇతర పార్టీలకు నిజాయితీ ఉంటే అసెంబ్లీలో బిసిలకు వంద స్థానాలు కల్పించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తమ పార్టీ ఈనెల 24న బిసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల వైయస్ విజయమ్మ బిసిలకు అసెంబ్లీలో వంద స్థానాలు కేటాయిస్తామని చంద్రబాబుకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications