బాబుకు వైయస్ విజయమ్మ లేఖ: టిడిపిపై బాజిరెడ్డి ఫైర్

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయమ్మ లేఖపై టిడిపి నేతలు స్పందించిన తీరు గుమ్మడి కాయల దొంగఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బిసిల వల్ల చంద్రబాబు లబ్ధి పొందారే కానీ, ఆయన వల్ల బిసిలు ఎన్నడూ లబ్ధి పొందలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటలు, మాయలతో జనాన్ని మోసం చేసి, అధికారం కోల్పోయాక డిక్లరేషన్ ప్రకటిస్తే ఎవరు నమ్ముతారని, ఇది బిసిలను మరోసారి మోసం చేసే డ్రామా అని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, ఇతర పార్టీలకు నిజాయితీ ఉంటే అసెంబ్లీలో బిసిలకు వంద స్థానాలు కల్పించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తమ పార్టీ ఈనెల 24న బిసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల వైయస్ విజయమ్మ బిసిలకు అసెంబ్లీలో వంద స్థానాలు కేటాయిస్తామని చంద్రబాబుకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications