బైరెడ్డి సీమ చిచ్చుపై వసంత నాగేశ్వర రావు ఫైర్

తెలంగాణా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రత్యేక రాయలసీమ పేరుతో బైరెడ్డి చేస్తున్న ఆందోళన సమైక్యవాదానికి అండగా నిలుస్తుందన్నారు.ఆంధ్రా పాలకుల వల్ల రాయలసీమ అభివృద్ధి కాలేదని బైరెడ్డి ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్టానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే అయ్యారని గుర్తు చేశారు.
ఆంధ్రా ప్రజలను నయవంచకులుగా చిత్రీకరిస్తూ మాట్లాడడం బైరెడ్డి మానుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కోరుకొనే హక్కు ఎవరికైనా ఉంటుందని, అందుకోసం ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నారు. ఇకపై ఏ ప్రాంత నాయకులైనా ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
మంచితనం, గౌరవ భావాలను ఇచ్చి పుచ్చుకొనే సంస్కృతి గల ఆంధ్ర ప్రజల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణా, రాయలసీమ విడిపోతేనే ఆంధ్ర ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణాను, అవసరమైతే రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications