వేధింపులతో ట్యాంకెక్కారు:ఎమ్మెల్యేలను పరుగెత్తించారు

విడాకులు కావాలంటూ ఒత్తిడి చేయడంతో విఘ్నేశ్వరి, రామతులసిలు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు తమ ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఎమ్మెల్యేలు, ఎస్పీలు వచ్చి తమకు న్యాయ చేస్తామని హామీ ఇచ్చే వరకు ట్యాంక్ దిగేది లేదని హెచ్చరించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వని పక్షంలో ట్యాంక్ మీద నుండి దూకి చస్తామని బెదిరించారు.
ఈ విషయాన్ని పోలీసులు స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డికి తెలిపారు. అలాగే బాధితుల నియోజకవర్గం ఎమ్మెల్యే శేషా రెడ్డి కూడా స్పందించారు. తల్లీ కూతుళ్ల హెచ్చరికలతో ఇరువురు ఎమ్మెల్యేలు ట్యాంక్ వద్దకు చేరుకొని తల్లీ కూతుళ్లతో చర్చించారు. వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల హామీ నేపథ్యంలో తల్లీ కూతుళ్లు ట్యాంక్ దిగారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications