ఉరి తీయాల్సిందే: కసబ్ క్షమాభిక్షకు మహారాష్ట్ర నో

తర్వాత తమ ప్రతిపాదనలతో కేంద్ర హోంశాఖ కసబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతికి నివేదిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. క్షమాభిక్ష విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన వెంటనే ఈ నెలారంభంలో కసబ్ క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర హోం డిపార్టుమెంట్... కసబ్ను వెంటనే ఉరి తీయాలని పేర్కొంది. మహా ప్రభుత్వం కూడా కసబ్ను ఈ నవంబరులో ఉరి తీసేందుకు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తోందని తెలుస్తోంది. మహా హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి కసబ్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.
కసబ్కు విధించిన ఉరిశిక్షను తక్షణమే అమలు చేయాలని డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివసేన అధినేత బాల్ థాకరే కసబ్ క్షమాభిక్షను ఆలస్యం లేకుండా తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని ఇటీవలే డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు కూడా కసబ్ను ఉరి తీయాల్సిందేనని చెబుతున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications