కోట్లు కావాలంటారు: కిరణ్, గొర్రెల కాపరిలా.. లగడపాటి

పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. గొర్రెల కాపర్లకు రూ.100 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల వల్ల గొర్రెలు చనిపోతే రూ.వెయ్యి నష్ట పరిహారం ఇస్తున్నామన్నారు. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కాలర్ షిప్పులు ఇస్తోందని, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలకు, ప్రజలకు అభివృద్ధిని పంచుతున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా జయంతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపనం చేసారు. కాగా తెలంగాణ కవాతును వాయిదా వేసేలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానా రెడ్డిలకు సూచించిన విషయం తెలిసిందే. ఇందిర బాటలో ఉన్న ఆయన వారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి గణేష్ నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో జెఏసి నేతలతో చర్చించి వాయిదా వేయించేలా చూడాలని కోరారు.
ఇదే కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి మాట్లాడుతూ... క్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని, గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications