30న శంకరన్న దీక్ష: ఈటెలకు ముఖ్యమంత్రి ఫోన్

ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమైనప్పుడే అదే విషయంపై డిజీపి మీడియా సమావేశం నిర్వహించడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రే డిజిపితో మాట్లాడించారని ఆయన విమర్శించారు. ఇది కచ్చితంగా తెలంగాణ మంత్రులను అవమానించడమేనని అన్నారు. ఇలాగే పదవుల్లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని శంకరరావు అన్నారు.
కాగా, తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్తో మాట్లాడారు. ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటలు జరగవని తెలంగాణకు చెందిన మంత్రులు సంతకాలతో రాతపూర్వకమైన హామీ ఇస్తే తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈటెల రాజేందర్తో చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ కవాతు ప్రశాంతంగా జరుగుతుందని, ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగవని అంటున్నారు గానీ ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి అడిగినట్లు సమాచారం. అందుకు తెలంగాణ శాసనసభ్యులు బాధ్యత తీసుకుని రాతపూర్వకమైన హామీ ఇస్తారా అని ఆయన అడిగారు. రాతపూర్వకమైన హామీ ఇస్తేనే తెలంగాణ మార్చ్కు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications