మీడియాపై రివర్స్ స్టింగ్: వందకోట్లపై జీ టివిXజిందాల్

బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన కథనాలు ప్రసారం కాకుండా ఉండేందుకు రూ.100 కోట్లు ఇవ్వాలని అడిగారని, జీ న్యూస్ ప్రతినిధులు తమను ఢిల్లీలో కలిసిన సందర్భంలో రివర్స్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని నవీన్ జిందాల్ తెలిపారు.
వేలం నిర్వహించకుండా చేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో జిందాల్కు చెందిన జిందాల్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ కూడా లబ్ధి పొందినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే జిందాల్ ఆరోపణలను జి న్యూస్ ఖండించింది. బొగ్గు కుంభకోణంలో ఆ కంపెనీ పాత్రను తాము బహిర్గతం చేయడంతో సదరు సంస్థ భయపడిందని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు.
జిందాల్ విడుదల చేసిన సిడిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, జిందాల్ వైఖరిని బట్టబయలు చేయడంలో తమ ఛానల్ ఎప్పుడూ ముందుందని అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications