ఎర్రన్న మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు: 'శిల్ప' నివాళి

దీనికి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కమిషన్ డిసెంబర్ 12 లోగా నివేదిక సమర్పించాలని శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. జిల్లా వైద్యాధికారి, నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఎర్రన్నాయుడు శిల్పం
రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు శిల్పాన్ని పశ్చిమ గోదావరి జిల్లా శిల్పులు చెక్కారు. ఎర్రన్నాయుడు శిల్పాన్ని జీవం ఉట్టిపడేలా మలిచారు. అరుణ ప్రసాద్, కరుణాకర్ అనే శిల్పులు ఎర్రన్నాయుడి శిల్పాన్ని చెక్కారు. దీనిని ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వారు తెలియజేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications