పేలిన కాన్వాయ్ కారు టైరు: సబితకు తప్పిన ప్రమాదం

ఈ ఘటన తుని వెళ్తుండగా ప్రత్తిపాడు సమీపంలో జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. కిరణ్ ఈ రోజు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
అంతకుముందు మీడియాతో కిరణ్ మాట్లాడారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, బుడమేరుపై హైపవర్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.
ప్రతి రైతు నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పారు. వరదల్లో మరణించిన చలమప్పగూడెంలోని ఇద్దరు మహిళల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications