రాజకీయాల కోసం కాదు: భగీరథ యాత్రపై రఘువీరా

రఘువీరా రెడ్డి చేపట్టిన ఈ యాత్రను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. జలయజ్ఞం ధన యజ్ఞమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, వారి ఆరోపణలు అబద్దమని చెప్పేందుకు హంద్రీనీవానే మంచి నిదర్శనమని ఈ సందర్భంగా బొత్స అన్నారు.
రైతుల్లో ఆత్మస్థైర్యం, ధైర్యం నింపేందుకే తాను ఈ పాదయాత్రను చేస్తున్నానని రఘువీరా రెడ్డి చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలల వలే తాను రాజకీయాల కోసం పాదయాత్ర చేయడం లేదన్నారు.
రైతుల కోసం, రాయలసీమ ప్రజల కోసమే చేస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications