నీలం తర్వాత ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు

ఇది క్రమంగా తుఫానుగా మారే అవకాశముందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడ్డదని, మరో తుఫాను వచ్చే అవకాశముందని చెప్పారు. మరో 48 గంటలు దీని ప్రభావం ఉంటుందని, సాయంత్రానికి వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని చెప్పారు.
వాయుగుండం సోమవారం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం నాటికి తుఫాను బలహీనపడుతుంది. మరో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో సముద్రంలో చేపలు పట్టడాన్ని అధికారులు నిషేధించారు.
వేటకు వెళ్లవద్దని మత్సకారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరంలోని అన్ని పోర్టులలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. అన్ని జిల్లాల్లోని చలి పంజా విసురుతోంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications