తెరాసలోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ ప్రచారం

అయితే తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని వర్ధన్నపేట శాసనసభ్యుడు శ్రీధర్ చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని తెలిపారు. కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. తనతో ఏ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చర్చలు జరపలేదన్నారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
మానకొండూరు శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ కూడా తెరాసలోకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. పార్టీ మారతారనే ప్రచారం అంతా తప్పు అన్నారు. తాను 1978 నుండి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతూ, వివిధ పదవులు అనుభవించానని చెప్పారు.
కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెరాసలోకి పలువురు టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావులు టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు గాలం వేసే పనిలో పడ్డారట. డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications