'జగన్ ఆస్తి విలువ అప్పుడు 9లక్షలే, వైఎస్వి 2కోట్లు'

ఇప్పటికే దళితులకు చెందిన ఆరువేల ఎకరాల భూమి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ స్మశానం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రి పదవిని అలంకరించినా అలాంటి వారి కుటుంబాల్లో జైలుకెళ్లిన తొలి వ్యక్తి వైయస్ జగన్ మాత్రమే అన్నారు.
2004కు ముందు వైయస్ కుటుంబ ఆస్తి ఎంత, 2009 తర్వాత ఎంతో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి సామాజిక తెలంగాణ విజయమ్మ, షర్మిలలకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేసింది. 2004కు ముందు వైయస్ ఆస్తుల విలువ రూ.2 కోట్లు కాగా జగన్ ఆస్తుల విలువ రూ.9 లక్షలేనని వారు సమర్పించిన అఫిడవిట్లలో ఉందని చెప్పారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications