'జగన్ ఆస్తి విలువ అప్పుడు 9లక్షలే, వైఎస్వి 2కోట్లు'

ఇప్పటికే దళితులకు చెందిన ఆరువేల ఎకరాల భూమి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ స్మశానం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రి పదవిని అలంకరించినా అలాంటి వారి కుటుంబాల్లో జైలుకెళ్లిన తొలి వ్యక్తి వైయస్ జగన్ మాత్రమే అన్నారు.
2004కు ముందు వైయస్ కుటుంబ ఆస్తి ఎంత, 2009 తర్వాత ఎంతో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి సామాజిక తెలంగాణ విజయమ్మ, షర్మిలలకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేసింది. 2004కు ముందు వైయస్ ఆస్తుల విలువ రూ.2 కోట్లు కాగా జగన్ ఆస్తుల విలువ రూ.9 లక్షలేనని వారు సమర్పించిన అఫిడవిట్లలో ఉందని చెప్పారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications