హోటల్లో బెయిల్ డీల్: ఎమ్మెల్యే కార్డ్తో సోమశేఖర బస

ఎసిబి కోర్టుకు నివేదించిన దాంట్లో దసపల్లా హోటల్ నుంచి సేకరించిన ఆధారాలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా దసపల్లా హోటల్ సిబ్బందిని విచారించిన ఎసిబి మొదటి కేసులో గాలిని ఏ-9గా చేరుస్తూ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్లో వారిచ్చిన వాంగ్మూలాల్ని జతచేసింది. డీల్ వ్యవహారం మొదటి నుంచి హోటల్లో ఎవరెవరు బస చేశారు, వారిని కలిసేందుకు ఎవరొచ్చారనే అంశాలపై ఆరా తీసింది.
నిందితులు చెప్పిన వివరాలను సిసి కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా సరి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2012 ఏప్రిల్ 12న హోటల్కొచ్చిన సోమశేఖర్ రెడ్డి రూం తీసుకునే సమయంలో గుర్తింపు కార్డుగా బళ్లారి ఎమ్మెల్యే ఐడి కార్డును చూపించారట. ఆ తర్వాత మే 9 నుంచి 13 వరకు జిడిఆర్ రెడ్డి, తిరుపతి చిరునామాతో దశరథరామి రెడ్డి కుటుంబ సభ్యులతో సహా 301, 305 గదుల్లో బస చేసినట్లుగా తెలుస్తోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications