కాంగ్రెస్ భేటీలో జెండాలతో బంగి అనంతయ్య హల్చల్

తాను తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీ అభివృద్ధి కోసం తన ఆస్తిని మొత్తం ఖర్చు పెట్టానన్నారు. కానీ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు మోసం చేశారని విమర్శించారు. నా ఉసురు తగిలి రెండుసార్లు ఇప్పటికే అధికార పీఠానికి దూరంగా ఉన్నాడని, మూడోసారి కూడా ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో టిడిపి ఓడుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ రోజు తనను సస్పెండ్ చేసిన రోజన్నారు.
తన సతీమణి మార్కెట్ యార్డులో కూలీ పని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ అని.. ఈ పార్టీ పర్మినెంట్గా ఉంటుందన్నారు. కాంగ్రెసు సముద్రం వంటిదని.. ప్రాంతీయ పార్టీలు సముద్రంలో కలిసి పోవాల్సిందే అన్నారు. పిల్ల కాలువలైన ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ ఉండవన్నారు. తాను ఇక నుండి కర్నూలు జిల్లా కాంగ్రెసు పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తానన్నారు.
More From
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications