వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాది స్పష్టం: బొత్స, మొదటి రాజీనామా నాదే: గంటా
షిండే ప్రకటనను వేరే ఉద్దేశ్యంతో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంశం ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలకు సంబంధించినదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో పాటు తమ పార్టీ అధిష్టానం కూడా చిత్తశుద్ధితో ఉందన్నారు.
రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అఖిల పక్ష సమావేశం అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు కేంద్రం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే మొదటి రాజీనామా తనదే అన్నారు. అఖిల పక్ష సమావేశంలోను సమైక్యాంధ్రకే మొగ్గు కనిపించిందని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.
botsa satyanarayana ganta srinivas rao telangana samaikyandhra all party meeting బొత్స సత్యనారాయణ గంటా శ్రీనివాస రావు తెలంగాణ సమైక్యాంధ్ర అఖిల పక్ష సమావేశం
English summary
PCC chief Botsa Satyanarayana said on Friday that Congress party's stand is very clear on Telangana.
Story first published: Friday, December 28, 2012, 13:36 [IST]