తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టొద్దు, మాతోమాట్లాడాకే: టిజి

తెలంగాణవాదులను ఎవరూ రెచ్చగొట్టవద్దని టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందని, పార్టీ అధిష్టానం తుది నిర్ణయం ఏం తీసుకున్నా రాయలసీమ ప్రాంత నేతలతో చర్చించి తీసుకోవాలని కోరారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయా ప్రాంతాల నేతలు ప్రజల అభీష్టం మేరకే నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తాను ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
కేంద్రం మరోసారి డిసెంబర్ 9లా తొందరపాటు ప్రకటన చేయవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు డిల్లీ నుండి పిలుపు రావడం సహజమే అన్నారు. కెసిఆర్కు నెలకోసారి ఢిల్లీ నుండి పిలుపు రావడం సహజమే అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి అవగాహన ఉందని చెప్పారు.
తాను సమైక్యవాదినేనని కాసు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు విడుదల చేయాలని తాము ముఖ్యమంత్రిని కోరామని చెప్పారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. సహకార ఎన్నికలను రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము కోరామని శైలజానాథ్ అన్నారు. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక రాయలసీమను తాము ఒప్పుకోవడం లేదన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications