డాక్టర్ కామాంధుడు: పేషెంట్లతో రాసలీల, ఫోన్లో చిత్రీకరణ

తన వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చే అమ్మాయిలను, మహిళలను అతను టార్గెట్ చేసుకునేవాడు. తన భర్త తనను నిత్యం హింసించే వాడని, తన కళ్ల ముందే ఇతరులతో రాసలీలలు నెరిపేవాడని ఆమె ఆరోపించారు. తనపై చిత్రహింసలు, ఇతరులను లొంగదీసుకొని రాసలీలలు జరిపే విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. లొంగ దీసుకున్న మహిళలను చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
తొలుత ఈ డాక్టర్ విజయవాడలో ఉండేవాడు. అక్కడ ఇలాగా చేసేవాడు. తన భర్తలో మార్పు వస్తుందని భార్య నిరీక్షించింది. ఆ తర్వాత రాజమండ్రికి వచ్చారు. ఇక్కడా అలాగే చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా భార్యను హింసించేవాడు. తనను హింసించడం కాకుండా అమాయక అమ్మాయిలను, మహిళలను లొంగదీసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తాను ఇప్పుడు బయట పెడుతున్నానని చెప్పారు.
తాను గర్భీణీని అని చూడకుండా వేధించాడని ఆమె ఆరోపించారు. ఇన్నాళ్లూ తన భర్తలో మార్పు వస్తుందని చూశానని కానీ, అలా రావడం లేదన్నారు. వీరికి 2009లో పెళ్లయింది. ఇటీవల ఆమె తన భర్త సెల్ ఫోన్ దొరకడం, అందులో అమ్మాయిల రాసలీలలు ఉండటం గమనించిన ఆమె దానిని పోలీసులకు చూపించారు. కాగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications