ఉండవల్లిపై వరంగల్లో కేసు, రెచ్చగొట్టారని ఆరోపణ

రవీందర్ ఫిర్యాదును పరిశీలించిన మెజిస్ట్రేట్ ఉండవల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. జనవరి 25వ తేదీన రాజమండ్రిలో నిర్వహించిన సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రవీందర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఉండవల్లిపై కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు చేసిన వచ్చే నెల 25వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మెజిస్ట్రేట్ కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసులను ఆదేశించారు. జనవరి 25వ తేదీన రాజమండ్రిలో జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఉండవల్లి అరుణ్ కుమార్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ సభలో కాంగ్రెసుకు చెందిన పలువురు సీమాంధ్ర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను వ్యతిరేకిస్తూ సాగిన ఈ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
More From
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications