హ్యాక్: పాక్ జిందాబాద్, హైదరాబాద్లా అని బెదిరింపు

బీహార్ వెబ్ సైట్ను హ్యాక్ చేసిన టెర్రరిస్టులు మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. హ్యాకింగ్కు గురైన వెబ్ సైట్లో వారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాశారు. బీహార్ పర్యాటక శాఖ మంత్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తమ వెబ్ సైటును హ్యాక్ చేశారని, హైదరాబాదు తరహా పేలుళ్లు జరుపుతామని హెచ్చరించారని చెప్పారు.
ముంబయికి చెందిన ఓ ఐటి కంపెనీ ఈ సైట్ నిర్వహణ బాధ్యతలు నిర్వపిస్తోందని చెప్పారు. తమ వెబ్ సైట్ను హ్యాక్ చేసిన వారి పైన సంబంధిత చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు చేస్తే విచారిస్తామని పోలీసులు చెప్పారు.
తిరుపతిలో సూటుకేసు కలకలం
చిత్తూరు జిల్లాలోని తిరుమల బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సూటుకేసు కాసేపు కలకలం సృష్టించింది. సూటుకేసు విషయంపై సమాచారమందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేశారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications