పోలీసుల అదుపులో రయీసుద్దీన్: సూత్రధారి ఖాజీ

రసీయుద్దీన్ మక్కా పేలుళ్ల ఘటనలోను పోలీసులు లిస్టులో ఉన్నాడు. సైబరాబాద్ పోలీసులతో పాటు ఎన్ఐఏ బృందం కూడా అతనిని విచారించినట్లుగా సమాచారం. అతని వద్ద నుండి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించిన అంశంపై కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు బెంగళూరులోని జైలులో ఉన్న పలువురిని ఎన్ఐఏ ఆదివారం విచారించింది.
15 మంది అనుమానితులను బెంగళూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు పోలీసుల చేతిలో అరెస్టయిన వారిలో హైదరాబాదుకు చెందిన ఒబెదుల్లా రెహ్మాన్ కూడా ఉన్నారు. అతనిని ఎన్ఐఏ బృందం విచారించినట్లుగా తెలుస్తోంది.
కాగా, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఫయాజ్ ఖాజీని కీలక సూత్రదారిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కుట్రకు పాల్పడ్డ యాసిన్ బత్కాల్కు ఫయాజ్ ఖాజీనే పూర్తి సహకారం అందించినట్లుగా భావిస్తున్నారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications