కాంగ్రెస్కు మోకరిల్లను, నన్ను ఉరితీయండి: రాజోనా

తన తరఫున ఎవరూ అలా కోరాల్సిన అవసరం కూడా లేదన్నాడు. ఉరికంబం ఎక్కడానికి సిద్ధమని చెప్పాడు. రాజోనా ఉత్తరంతో, అతని తరపున కేంద్రం వద్ద లాబీయింగ్ చేస్తున్న శిరోమణి అకాలీదళ్ పరిస్థితి ఇరకాటంలో పడింది. 2006లో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించగా, 2012 మార్చి 31న దాన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం అతడి తరఫున క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉంది.
తనను ఉరికంబం ఎక్కించాలని ఆయన నాలుగు పేజీల లేఖ రాశాడు. మరణశిక్షను సవాల్ చేసేందుకు రాజోనా తిరస్కరించినా.. రాజకీయ వర్గాలు మాత్రం అతడి శిక్షను తగ్గించాలని లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాజోనా పాటియాలా జైలులో ఉన్నాడు. రాజోనాను ఇటీవల ఆయన సోదరి కలిసింది. అప్పుడు ఆయన లేఖ ఇచ్చాడు. తాను క్షమాభిక్షను అభ్యర్థించలేదని, తన కోసం ఆ పని చేయాలని తాను ఎవరినీ కోరలేదని లేఖలో పేర్కొన్నాడు. రాజోనా గతంలోను మరణశిక్షను సవాలు చేసేందుకు తిరస్కరించాడు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications