గాదె, స్వామి, పూల..: గెలిచిన ఆరుగురు ఎమ్మెల్సీలు

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపును కరీంనగర్ అంబేడ్కర్ భవనంలో, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో, ఉభయ గోదావరి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్లను నల్గొండలో జరిగింది. కొన్ని ఫలితాలు నిన్న తెలియగా ఈరోజు మరికొన్ని ఫలితాలు వచ్చాయి.
ఎక్కడి నుండి ఎవరు?
1. ఉత్తరాంధ్ర నియోజవర్గం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.
2. కరీంనగర్ నియోజవర్గం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా పాతూరి సుధాకర్ రెడ్డి గెలుపొందారు.
3. కరీంనగర్ నియోజవర్గం పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా స్వామి గౌడ్ గెలుపొందారు.
4. నల్గొండ నియోజవర్గం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా పూల రవీందర్ గెలుపొందారు.
5. కృష్ణా, గుంటూరు నియోజవర్గం పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా బొడ్డు నాగేశ్వర రావు గెలుపొందారు.
6. ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గం నుండి పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా రవికిరణ్ వర్మ గెలుపొందారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications