కఠిన నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయి: చిదంబరం

ప్రపంచ వృద్ధిరేటు మందగమనంలో ఉందని, ఈ మందగమనం వల్ల మన ఎగుమతుల్లో ఒడిదొడుకులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించడం బడ్జెట్ లక్ష్యమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో వద్ధిరేటు సరాసరి 8 శాతం సాధించామని, ద్రవ్యోల్బణం తగ్గుదలకు అన్ని వైపుల నుంచి పోరాటం చేయాల్సి ఉందని చిదంబరం అన్నారు. ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళిత అభివృద్ధే ఎజెండా అని చెప్పారు.
విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కఠిన నిర్ణయాలు ఇబ్బంది పెట్టేవైనా ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. పన్నులు, సంస్కరణలు ఆర్థిక వృద్ధిలో భాగమేనని ఆయన అన్నారు. యువతకు ఉద్యోవకాశాలు పెంచడమే బడ్జెట్ లక్ష్యమని ఆయన అన్నారు. నిరుటి కన్నా 29.4 శాతం ప్రణాళికా వ్యయం పెరుగుతుందని చెప్పారు.
ఆరోగ్యానికి, విద్యకు ప్రాధాన్యాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. వికలాంగులకు ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందని చెప్పారు. నెట్వర్క్ ప్రదేశాలతో పాటు యువతలు లైంగిక వివక్షను చవి చూస్తున్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చాలా రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధిలో చోటు దక్కడం లేదని అన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications