సిబిఐ జెడి కాల్ డేటా లీక్: సుప్రీం నోటీసులు

వివి లక్ష్మినారాయణ ఫిర్యాదు మేరకు కాల్ డేటా లీక్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు ప్రాంరభించింది. కొందరు స్వార్థపరులు కావాలని తన టెలిఫోన్ కాల్స్ వివరాలను లీక్ చేశారని ఆయన ఆరోపించారు. దీంతో రఘురామ రాజు, ఎంవి రమణారావు తదితరులపై సిఐడి కేసులు నమోదు చేసింది.
వాన్పిక్ కేసులో నిందితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి అనుచరుడు స్వస్తిక్ నాగరాజును సీబీఐ అరెస్టు చేసింది. గురువారం ఆయన్ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. సిబిఐ కోర్టులో హాజరుపర్చారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications