ఉగ్రవాద దాడి: 5గురు జవాన్లు, ఇద్దరు టెర్రరిస్టుల మృతి

Srinagar: Terror attack on CRPF camp, 2 terrorists killed
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సిఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించినట్లు సమాచారం. ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు చెబుతున్నారు. కొంత మంది సిఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.

శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో గల పబ్లిక్ స్కూల్ వద్ద కాల్పులు జరిగాయి. బుధవారం పాఠశాలను మూసేశారు. దీంతో పిల్లలకు ఏ విధమైన హానీ జరగలేదు. సిఆర్పిఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+