అసెంబ్లీ ప్రాంగణంలో పోలీస్ను చితకబాదిన ఎమ్మెల్యేలు

ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే ఠాకూర్ సదరు పోలీసు అధికారి పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. తన వాహనాన్ని బాంద్రా-వోర్లీ ప్రాంతంలో అధికారి నిలిపివేసి బిస్ బిహేవ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం... ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అతను అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసు అధికారి వాహనాన్ని ఆపి మిస్ బిహేవ్ చేశాడు.
తన పట్ల మిస్ బిహేవ్ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. అదే సమయంలో అధికారి సూర్యవంశి విజిటర్స్ గాలరీలో కూర్చున్నారు. అతనిని ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో ఆయనకు తోడు పలువురు ఎమ్మెల్యేలు సూర్యవంశి వద్దకు దూసుకు వెళ్లి అతనిని కొట్టారు.
వెంటనే తేరుకున్న విధాన సభ సెక్యూరిటీ సిబ్బంది సూర్యవంశిని బయటకు తీసుకు వెళ్లారు. ఓ గదిలోకి తీసుకు వెళ్లి డాక్టర్లతో చెక్ చేయించారు. హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్నాథ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పోలీసు అధికారిని పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పీకర్ చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications