గుజరాత్లో చూసి రండి: కిరణ్కి నాగం, బిజెపికి మద్దతు

రాష్ట్రంలో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోదన్నారు. గుజరాత్ వెళ్లి సిఎం స్వయంగా చూడాలని సూచించారు. అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడితేనే ఈ సంక్షోభం నుండి గట్టెక్కగలమని ఆయన అన్నారు.
కాగా, విద్యుత్ అంశంపై బిజెపి నేతల నిరవధిక నిరాహార దీక్ష శనివారం ప్రారంభమైంది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం సాయంత్రం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను ఉపసంహరించుకునేవరకు ఈ పోరు దీక్షను కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సాయంత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షలను పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.
విద్యుత్తు విధానం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈఆర్సీ ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మగా మారిందని ఆయన విమర్శించారు. ఈ చార్జీల పెంపు సీఎం కిరణ్ పతనానికి దారితీస్తుందని ఆగ్రహించారు. చార్జీల విషయంలో ప్రజలపక్షాన నిలవాల్సిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు విడిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని, సిద్ధాంతాలు వేరైనా... ప్రజా సమస్యలపై కలిసి కట్టుగా పోరాడుతామని హెచ్చరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications