జగన్ హవా తగ్గుతోందని తేలింది: సిఓటరు సర్వేపై బాబు

అది మూడో ఫ్రంటో లేక నాలుగో ఫ్రంటో కావొచ్చన్నారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఎన్డీయే, యూపీఏ యేతర కూటమే అన్నారు. సి వోటర్ సర్వేపై మంగళవారం రాత్రి టైమ్స్ నౌ నిర్వహించిన చర్చలో చంద్రబాబు ఫోన్ ద్వారా పాల్గొన్నారు. 'గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా అదే చేయనున్నారా? ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారా?' అని ప్రశ్నించగా... 'ఔను! ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని చంద్రబాబు తెలిపారు.
"గతంలో మేం నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటములను సమర్థంగా నిర్వహించాం. అన్ని పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర అవుతుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోనూ మాదే అధికారం'' అని చంద్రబాబు చెప్పారు.
జాతీయ స్థాయిలో 1996, 1998 నాటి పరిస్థితులు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. "2700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. లక్షల మంది ప్రజలను కలిశాను. వారి సమస్యలను వింటున్నా'' అని చంద్రబాబు తెలిపారు. జాతీయ నాయకులకంటే ప్రాంతీయ పార్టీల నేతలే నయమని తెలిపారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications