టి ఎఫెక్ట్: కాంగ్ ఎంపీలకి సుష్మ అండ, జెఏసిలోకి ఎన్సీపి

మరోవైపు కాంగ్రెసు దీనిపై నాన్చుతోంది. కాంగ్రెసు నాన్చుడు ధోరణిని వ్యతిరేకిస్తూ, తెలంగాణను వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశాలు జరిగినప్పుడల్లా పార్లమెంటులో ఆందోళన చేయడం, పార్లమెంటు గేటు వద్ద నిరసన వ్యక్తం చేయడం చేస్తుంటారు.
ఈ రోజు కూడా వారు పార్లమెంటు మొదటి గేటు వద్ద తెలంగాణ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. వారి నిరసనకు బిజెపి, తెరాస నేతలు మద్దతు తెలిపారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ వారి వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. వారిని పరామర్శించారు. తాము మంగళవారం సభలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతామని వారికి చెప్పారు.
తెలంగాణ జెఏసిలోకి ఎన్సీపి
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితిలోకి తమ పార్టీ చేరుతున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) నేత త్రిపాఠి ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద ఐకాస చేస్తున్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు త్రిపాఠి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జెఏసిలో తమ పార్టీ చేరుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ కోసం ఎన్సీపి పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications